ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే : మోడీ

ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే : మోడీ

ఢిల్లీ : బడ్జెట్ లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పటివరకు ఎవరూ ఆలోచించని రంగాలకు లబ్ది చేకూర్చేలా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి విధానాలు ప్రకటించారని చెప్పారు. ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని ఎన్నికల తర్వాత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. తమ పథకాలతో లక్షల మంది పేదరికం నుంచి బయటపడుతున్నారని మోడీ చెప్పారు. పెన్షన్ స్కీమ్ తో 40కోట్ల మందికి లాభం జరుగుతుంనద్నారు.