రాష్ట్రంలో 41కి చేరిన ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రంలో 41కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో ఇవాళ కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమొదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య  41కి చేరుకున్నాయి. మరోవైపు 31 యాక్టివ్  కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

 

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్