కర్నూలు: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఉచిత, రూ.150, రూ.300 టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లోనే శ్రీశైలం ఆలయ ఆర్జిత సేవల టికెట్లను విక్రయించనున్నారు. భక్తుల వ్యాక్సినేషన్ లేదా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు
- ఆంధ్రప్రదేశ్
- January 25, 2022
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్రావు
- కేసీఆర్ గో బ్యాక్..పదేండ్ల పాలనలో జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఫైర్
- రాయ్బరేలీలో రాహుల్ ఓడిపోతరు : అమిత్ షా
- వచ్చేసారి సిరిసిల్ల పీడనూ వదిలిస్త : సీఎం రేవంత్ రెడ్డి
- కందిపప్పు రేటు పైపైకి..నెల రోజుల్లోనే కిలో రూ.150 నుంచి 180కి పెరిగింది
- రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులతో కొట్టండి : బండి సంజయ్
- ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త