హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా .. వైరస్ తో 32 మంది చనిపోయారని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. కరోనా బారినపడిన 7,430 మంది కోలుకున్నారని చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 5,06,988కి పెరిగాయని..వీరిలో 4,44,049 మంది కోలుకున్నారని తెలిపింది. ఇవాళ్టి వరకు 2,803 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 75,289 శాంపిళ్లను పరీక్షించారు. తెలంగాణలో కొవిడ్ మరణాలు రేటు 0.55 శాతంగా ఉంది. రికవరీ శాతం 87.58గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తన రిపోర్ట్ లో తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 4,801 కేసులు..32 మంది మృతి
- తెలంగాణం
- May 12, 2021
లేటెస్ట్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు