అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,228 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 45 మంది మరణించారని తెలిపింది రాష్ట్రవైద్యారోగ్యశాఖ. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,46,530కు చేరిందని చెప్పింది. ప్రస్తుతం 70,357 యాక్టివ్ కేసులున్నాయని.. ఇప్పటి వరకు 5,70,667 మంది కోలుకున్నారంది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,506కు చేరగా.. 24 గంటల్లో 8,291 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53,02,367 శాంపిల్స్ పరీక్షించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఏపీలో కొత్తగా 7,228 కేసులు..45 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్
- September 23, 2020
లేటెస్ట్
- తెలంగాణలో పోలీస్ రాజ్యం ... బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్రెడ్డి
- ఆగస్టు 15 నాటికి రుణమాఫీ .. చేయకపోతే సీఎం చెప్పినట్టు ప్రజల ముందుకురాం: మంత్రి వెంకట్రెడ్డి
- సీఎం రేవంత్పై సీఈవోకు బీఆర్ఎస్ ఫిర్యాదు
- ముగిసిన మావోయిస్టు రవి విప్లవ ప్రస్థానం
- అధికారం పోయినా తలపొగరు తగ్గలే : కాంగ్రెస్ పార్టీ
- రఘురాంరెడ్డి తరఫున హీరో వెంకటేశ్ బిడ్డ ప్రచారం
- మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లాకు .. హైకోర్టు నోటీసులు
- లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ ఆత్మహత్య
- అమ్ముడుపోయిన నేతల మాటలు నమ్మకండి : సంపత్కుమార్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..