స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిఫ్టీ 11 వేల 600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్ ఫ్లాట్ గానే ప్రారంభమైనప్పటికీ.. వెంటనే నష్టాల్లోకి జారుకొని తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి 495 పాయింట్ల నష్టంతో 38 వేల645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగి.. చివరకు 158 పాయింట్ల నష్టంతో 11 వేల594 దగ్గర ముగిసింది.
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- బిజినెస్
- April 22, 2019
లేటెస్ట్
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
- వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!
- Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
- Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్