రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సస్పెండ్

రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సస్పెండ్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. ఈ సెషన్ మొత్తం పాటు సస్పెండ్ చేస్తున్నట్టు వెంకయ్య నాయుడు. నిన్న ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నుంచి పేపర్లు లాక్కుని చించేశారు. దీంతో శంతను సేన్ పై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలు నేరుగా ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు వెంకయ్య. అయితే సభనుంచి వెళ్లేందుకు శంతను సేన్ నిరాకరించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేశారు.