నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

మహబూబాబాద్ : మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానుకోట రాళ్లకు మళ్లీ పనిచెప్పొద్దన్నారు. ఈకా, తోకా లేని పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బిడ్డా  తాము తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని  హెచ్చరించారు. శంకర్ నాయక్ హెచ్చరిస్తే ఆ స్టయిలే వేరుంటదన్నారు. రెడ్డి, వెలమ కులం వాళ్లకు బలుపు ఉంటదని గతంలో కూడా శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

see more news

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.34 వేల కోట్లు!

100 కోట్లడిగితే..300 కోట్లిచ్చారు