కరీంనగర్ లో రెండు స్థానాలు టీఆర్ఎస్ సొంతం

కరీంనగర్ లో రెండు స్థానాలు టీఆర్ఎస్ సొంతం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాద్ కు 500 ఓట్లు రాగా.. ఎల్. రమణకు 450 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు 231 ఓట్లు పోలయ్యాయి.