టీఎస్ ఎడ్ సెట్ షెడ్యూల్ రిలీజ్

టీఎస్ ఎడ్ సెట్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్: 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఎడ్ సెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్న‌త విద్యా శాఖ రిలీజ్ చేసింది. జూలై 26, 27 తేదీల్లో  ప‌రీక్షను నిర్వహించనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 7 నుంచి అప్లికేషన్ ప్రారంభకానుంది. ఎలాంటి ఆల‌స్య రుసం లేకుండా  జూన్ 15 వ తేదీ వ‌ర‌కు, రూ. 500 ఆలస్య రుసుముతో జూలె 15 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అవ‌కాశం క‌ల్పించారు. మొత్తం 19 రీజిన‌ల్ సెంటర్లకు సంబంధించిన 55 ప‌రీక్ష కేంద్రాల్లో ఎడ్ సెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 

ఇవి కూడా చదవండి..

వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్