హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను ఆఫ్లైన్లో ఓఎంఆర్ విధానం ద్వారా నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 9న పరీక్ష ఉంటుందని తెలి పింది. కాగా, 563 పోస్టుల కోసం ఇప్పటికే 4 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండుసార్లు గ్రూప్1 ఎగ్జామ్ నిర్వహించినా, ఒకసారి పేపర్ లీక్, మరోసారి నిబంధనలు పాటించలేదనే కారణంతో పరీక్ష రద్దయింది.
ఆఫ్లైన్లోనే గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్
- హైదరాబాద్
- May 2, 2024
లేటెస్ట్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు