ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లకు ఎండీ సజ్జనార్ సన్మానం

ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లకు ఎండీ సజ్జనార్ సన్మానం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏండ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని బుధవారం హైదరాబాద్ బస్ భవన్​లో ఎండీ. సజ్జనార్ సన్మానించారు. దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ డిపోకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదీపట్నం డిపోకు చెందిన శారదను ఎండీ సత్కరించి, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ ప్రోగ్రామ్ లో ఆర్టీసీ ఈడీ ముని శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోషియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్టీయూ) ఈ ముగ్గురు మహిళలను సన్మానించింది. ఎన్నో ఏండ్లుగా ప్రజా రవాణా వ్యవస్థలో ఈ మహిళలు సమర్థవంతంగా సేవలు అందించినందుకు ఈ సంస్థ వీళ్లను సత్కరించింది.