కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  ప్యాపిలి మండలం పొదొడ్డి  దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.