దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో ఒకే రోజు ఇద్దరు మృతి

దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో ఒకే రోజు ఇద్దరు మృతి

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దేవిశ్రీ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ వార్త విని తట్టుకోలేక దేవిశ్రీ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుతో చనిపోయారు. దీంతో డీఎస్పీ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.