తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆర్టీసీ బస్సులను తిప్పుతున్న టెంపరరీ డ్రైవర్లు.. యాక్సిడెంట్లు చేస్తూనే ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం…. పన్నూరు క్రాస్ రోడ్ లో బస్సు కిందపడి ఇద్దరు చనిపోయారు. మంథని డిపోకు చెందిన బస్సు పన్నూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో ఒకరు బేగంపేట గ్రామానికి చెందిన రాకేశ్ కాగా, మరొకరు ముత్తారం గ్రామవాసి… అజయ్ గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, కండక్టర్ బస్సును అక్కడే వదిలి పారిపోయారు.
పెద్దపల్లి జిల్లాలో బస్సు ఢీ కొట్టి ఇద్దరు మృతి
- తెలంగాణం
- October 25, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సీఐఐ కొత్త ప్రెసిడెంట్గా ఐటీసీ చైర్మన్ ఎండీ సంజీవ్
- కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2
- యాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
- వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు
- న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
- తెలంగాణ నేలపై పక్క రాష్ట్రాల సీడ్
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు