జోగిపేట, వెలుగు : మెదక్ జిల్లా అందోల్ మండలం బ్రహ్మణపల్లి చౌరస్తా వద్ద శనివారం ఆటో బైక్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. జోగిపేట ఎస్ఐ సామ్య నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్ కు చెందిన గాండ్ల రాములు (29), డాకూర్ గ్రామానికి చెందిన చింతకి నాగరాజు (24) బైక్పై తాలెల్మలోని ఓ ఫంక్షన్కు వెళ్లి జోగిపేట వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో రాములు, నాగరాజు అక్కడికక్కడే చనిపోయారు. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
- మెదక్
- May 14, 2023
లేటెస్ట్
- ఆపరేషన్ పాలమూరు.. రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు
- పేదల బతుకులపై ఎండదెబ్బ!
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్రెడ్డి
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త