కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్.. సంగారెడ్డి మున్సిపాలిటీ టీఆర్ఎస్‌దే

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్.. సంగారెడ్డి మున్సిపాలిటీ టీఆర్ఎస్‌దే

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే అనుకోని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి మునిసిపాలిటీలో  టీఆర్ఎస్ చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అ పార్టీ అత్యధికంగా 18 వార్డులను గెలుచుకోంది. ఎంఐఎం సహకారంతో టీఆర్ఎస్ ఈ వార్డులను గెలుచుకుందిద.  సంగారెడ్డిలో మొత్తం వార్డులు 38 ఉండగా.. టీఆర్ఎస్ పార్టీ 18, కాంగ్రెస్ 14, ఎంఐఎం 01, బీజేపీ 02, ఇండిపెండెంట్లు 03 స్థానాలను దక్కించుకుంది.

Unexpected shock to Congress MLA Jagga Reddy in his own constituency