పద్మారావునగర్: అభివృద్ధి, సంక్షేమంలో దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో మూడోసారి బీజేపీ సర్కార్ రానుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్థానికులను కలిసి లోక్సభ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని, చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని చూసి ఓటేయాలని కోరారు. దేవినగర్, పద్మారావునగర్, బోయిగూడ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన కొనసాగింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, పార్లమెంటరీ కన్వీనర్టి.రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఓటు వేయండి : జి.కిషన్ రెడ్డి
- హైదరాబాద్
- March 23, 2024
లేటెస్ట్
- అయోధ్య రామ్లల్లాను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము
- సున్తీ కోసం ఆర్ఎంపీ దగ్గరకు వెళితే పురుషాంగం కోసేశాడు
- Baahubali Animated Series: మరో బాహుబలి వచ్చేస్తుంది..ఫ్యాన్స్కి పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. ఏమాత్రం నిజం లేదు.. ఖండిస్తున్నాం : సజ్జనార్
- LSG vs MI: చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట స్వల్ప లక్ష్యం
- పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు.. గడ్డం సరోజ
- Turbo Release Date: మమ్ముట్టి టర్బో మోడ్ ముందే యాక్టివేట్..రిలీజ్ డేట్లో మార్పు
- నేను ఓడితే నేరం గెలిచినట్టే.. షర్మిల
- కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్
Most Read News
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!