ఈవీ వెహికల్స్ ఉత్పత్తి పెంచేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కు హాజరైన కిషన్ రెడ్డి...ఈ రకమైన కార్యక్రమాల ద్వారా దేశ బ్రాండింగ్ టూరిజం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలు గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాయని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రజలను మోటివేట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం భారీగా పెరుగుతుందని.. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతాయని ఆయన తెలిపారు.
ఫార్ములా ఈ రేస్కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- హైదరాబాద్
- February 11, 2023
లేటెస్ట్
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!