వైద్యం రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అమీర్ పేట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి హైదరాబాద్ లో 150 వెల్ నెస్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. వాటికే తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాల పేరు పెట్టుకుందని అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కు రూ.800 కోట్ల నిధులు మంజూరు చేసినట్శాలు కిషన్ రెడ్డి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని అన్నారు.
వైద్యం రంగంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం
- హైదరాబాద్
- May 9, 2022
లేటెస్ట్
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల