ఉత్తరా ఖండ్ మంత్రి రేఖా ఆర్యకు కరోనా

ఉత్తరా ఖండ్ మంత్రి రేఖా ఆర్యకు కరోనా

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.