
హుజురాబాద్, వెలుగు : ఎలక్షన్కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు మంగళవారం హుజూరాబాద్లో తనిఖీలు చేపట్టారు. సీపీ సుబ్బారాయుడు తన సిబ్బందితో కలిసి కరీంనగర్, వరంగల్, పరకాల క్రాస్ రోడ్ వద్ద వాహనాలను చెక్చేశారు. ఆయన వెంట ఏడీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ జీవన్ రెడ్డి, సీఐ రమేశ్తదితరులు ఉన్నారు.