దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. వెలుగు వీ6 ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. గత నెలరోజుల నుంచి తెలంగాణ అన్ని జిల్లాల్లో వెలుగు దిన పత్రిక ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. అయితే ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిజామాబాద్ అర్బన్, మహబూబ్ నగర్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ను పోస్ట్ పోన్ చేశారు. మ్యాచ్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు టోర్నీ డైరెక్టర్ వరుణ్. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. సైనికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క భారతీయుడిపై ఉందన్నారు వరుణ్.
వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్ వాయిదా
- లేటెస్ట్
- February 28, 2019
లేటెస్ట్
- ఎల్లారెడ్డిగూడ పరిధిలో .. సాఫ్ట్ వేర్ కోర్సుల ఫ్యాకల్టీ దారుణ హత్య
- అబద్ధపు హామీలతో ప్రజలందరినీ.. కాంగ్రెస్ మోసం చేస్తున్నది: కేటీఆర్
- బాస్కెట్బాల్ చాంప్ పుష్పన్ అకాడమీ
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ విఘాతకుడు: ఆకునూరి మురళి
- ఇవాళ్టి నుంచి ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు
- థగ్ లైఫ్ మూవీ నుండి శింబు పాత్ర పరిచయం
- అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ: కిషన్రెడ్డి
- ఏఎస్వోలకు సూపరింటెండెంట్ పే స్కేల్ కల్పించాలి
- గూగుల్ వాలెట్ వచ్చేసింది
- ఎల్ అండ్ టీ ప్రాఫిట్ రూ.4,396 కోట్లు
Most Read News
- బేగంపేట నాలాలో కొట్టుకొచ్చిన డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం