వెలుగు ఎక్స్‌క్లుసివ్

వచ్చినోళ్లే వస్తున్నారు! .. పరిష్కారం చూపని   యంత్రాంగం

నెలల తరబడి ప్రజావాణికి  తిరుగుతున్న బాధితులు జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపితేనే ఫలితం కామారెడ్డి, వెలుగు : తమ సమస్యల పరిష్కారం కోసం మం

Read More

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ

సొసైటీ ఏర్పాటుకు 50 వేలు అడిగిన జగిత్యాల మత్స్యశాఖ ఆఫీసర్ కలెక్టరేట్​లో నోట్ల దండ వేసి నిరసన తెలిపిన మత్స్యకారులు జగిత్యాల, వెలుగు : సొసైటీ

Read More

గ్రేటర్ ​వరంగల్​లో..‘డబుల్’ ఇండ్ల లొల్లి!

పూర్తయిన 592 ఇండ్లను పంచని గత ప్రభుత్వం ఏండ్లుగా ఎదురు చూస్తున్న గుడిసె వాసులు ఇటీవల ప్రభుత్వం మారగానే ఆక్రమించుకునే ప్రయత్నం అడ్డుకున్న పోలీ

Read More

పోస్ట్​మన్ ​ఇంట్లో లెటర్ల గుట్టలు ! .. సస్పెండ్​ చేసిన ఉన్నతాధికారి 

నిజామాబాద్​ పోస్టాఫీస్​లో 6 నెలల నుంచి బట్వాడ చేయట్లే..   ఓటర్, పాన్, ఆధార్​కార్డులు,చెక్​బుక్​లు, డ్రైవింగ్​ లైసెన్స్​లు మరెన్నో డాక్యుమెంట్స్​

Read More

సమస్యలు త్వరగా పరిష్కరించాలి : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  ప్రజావాణిలో వచ్చే ఆర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్

Read More

ఆదిలాబాద్ ఎంపీ సీటుపైనే నేతల ఆశలు

    బీజేపీ ఎంపీ సోయం బాపురావు       బీఆర్ఎస్ నుంచి గొడం నగేష్, జాన్సన్ నాయక్      ప్రభుత

Read More

శిలాజ ఇంధనాల దహనం..ఆపడమే పరిష్కారం : డా. దొంతి నరసింహారెడ్డి

శిలాజ ఇంధనాల (బొగ్గు, గ్యాస్, ఆయిల్)  దహనంతో వెలువడే వివిధ వాయువుల ఉద్గారాల ఫలితంగా భూతాపంతోపాటు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. 2021 ఆగస్టు

Read More

జమ్మూ కాశ్మీర్​ .. ప్రజలతో మమేకం

భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఆర్టికల్ 370 , 35(A) రద్దుపై చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా భారతదేశ సా

Read More

ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి

ప్రజాదర్బార్​ను ప్రజావాణిగా పిలవాలని నిర్ణయం  దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు  ఇప్పటి వరకు 4,471 వినతి పత్రాలు హైదరాబాద్

Read More

గ్రీవెన్స్​లో మున్సిపల్ ​సమస్యలే అధికం .. తొలిరోజు గ్రీవెన్స్​కు వినతుల వెల్లువ 

కరీంనగర్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ఆపేసిన గ్రీవెన్స్ ఉమ్మడి జిల్లాలో​ సోమవారం ప్రారంభమైంది. ఆయా జిల్లాకేంద్రాల్లోని కలె

Read More

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం : మల్లు భట్టి విక్రమార్క

గత పదేండ్లలో ఇష్టారాజ్యంగా వనరుల దుర్వినియోగం ప్రజాదర్బార్లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని వెల్లడి  మధిర, వెలుగు : రాష్ట్ర ఆర్థిక పరిస్థ

Read More

కాళేశ్వరంపై విచారణ జరిపిస్తం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

త్వరలోనే బ్యారేజీ సందర్శన బ్యారేజీ కుంగడం తీవ్రమైన అంశం కాళేశ్వరం ఖర్చు, ఆయకట్టు వివరాలు ఇవ్వాలి..  ఇంజినీర్లకు ఆదేశం.. ప్రాజెక్టులపై తొలి

Read More

టీఎస్​పీఎస్సీ చైర్మన్​ రాజీనామా

సీఎం రేవంత్​ను కలిసిన గంటలోనే నిర్ణయం రిజైన్ లేఖను రాజ్‌‌భవన్‌‌లో అందజేసిన జనార్దన్‌‌రెడ్డి ఆమోదించి, సీఎస్‌

Read More