వెలుగు ఎక్స్క్లుసివ్
సద్దుల చెరువు పనుల్లో నాణ్యత లోపాలు
ఆహ్లాదం పేరిట భారీ అవినీతి రూ. 25 కోట్లు పోసినా అసంతృప్తిగా పనులు.. సూర్యాపేట సద్దుల చెరువు
Read Moreరోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
సంగారెడ్డి జిల్లాలో ఆగిన రూ.91.84 కోట్ల పనులు పాత పనులకు బిల్లులు ఇవ్వకపోవడమే కారణం గు
Read Moreకాంట్రాక్టర్లు వస్తలేరు.. నిలిచిపోయిన రూ. వంద కోట్ల పనులు
టెండర్ల రీకాల్ కు స్పందన కరువు ఈఎన్సీ సముదాయించినా పట్టింపు లేదు నిధుల కొరతతోనే అసలు
Read Moreవిద్యాశాఖలో సంక్షోభం తొలగేదెన్నడు? : చావ రవి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్
లెక్కకు మిక్కిలి ఉపాధ్యాయ ఖాళీలతో విద్యాశాఖలో తీవ్రమైన సంక్షోభం నెలకొన్నది. న్యాయ వివాదాల పేరుతో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను పట్టించుకోకుండా
Read Moreకాంగ్రెస్తో కారు పార్టీ పొత్తుకు చాన్స్ ఉందా! : డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్
కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తున్నదనే గుసగుసలు వినిపిస్తున్నా.. అందుకు పక్కా ఆధారాలు లేవు. కా
Read Moreమా బాధ మీకేం తెలుసు? : వెంకటేశ్, నాగర్కర్నూల్ జిల్లా
పరీక్ష పేపర్లు లీక్ చేసే మూర్ఖులారా.. మా నిరుద్యోగుల బాధ మీకేం తెలుసు. నా పుస్తకాలను అడుగు ఒక్కొక్క పేజీని ఎన్ని సార్లు చదివానో, నా చెప్పులను అడు
Read Moreనిత్యావసరాల ధరలు తెలంగాణలోనే ఎందుకు ఎక్కువ?
ఆదాయాలు పడిపోవడం ఒక సమస్య అయితే, నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడం మరొక పెద్ద సమస్య. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రజలు వాడే కొన్ని ముఖ్యమైన నిత్యావసర వస
Read Moreఐటీసీ కలుషిత నీటితో గోదావరిలోని మొసళ్లు, జీవాలు చస్తున్నయ్
పక్షులు, జంతువులకు కూడా ముప్పు .. వానాకాలంలో భద్రాద్రిలో స్నానాలు చేసే భక్తులకు చర్మ రోగాలు 
Read Moreపల్లీకి రేటు వస్తలే.. ప్రతీ వారం ధర తగ్గిస్తున్న ట్రేడర్లు
ఎంఎస్పీ బాగున్నా రైతులకు దక్కని మద్దతు ధర పెట్టుబడి పైసలు రాక ఆందోళనలో రైతులు మహబూబ్నగర్, వెలుగు: పల్లీ రైతులకు ట్
Read Moreకామారెడ్డి జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న కరెంట్
రిపేర్లకు వేలల్లో ఖర్చవుతోందని రైతుల ఆవేదన యాసంగి పంటలు కాపాడుకునేందుకు అగచాట్లు కామారెడ్డి, వెలుగు: కరెంట్ కష్టాలు కామారెడ్డి జిల్లా
Read Moreట్రిపుల్ ఆర్ సర్వేను మళ్లీ అడ్డుకున్న బాధితులు
వర్కట్పల్లిలో సర్వే అడ్డుకున్న బాధితులు ఎన్నిసార్లు నష్టపోవాలని ఆందోళన యాదాద్రి, వెలుగు: వలిగొండ మండలం రెడ్ల రేపాక, వర్కట్పల్ల
Read Moreపోడు భూములకు పట్టాలపై మాట మారుస్తోన్న బీఆర్ఎస్
భద్రాచలం, వెలుగు: పోడు భూములకు పట్టాలిస్తామని చెప్తూ వచ్చిన బీఆర్ఎస్ సర్కారు ఇప్పుడు మాట మారుస్తోంది. 1935 నుంచి సాగులో ఉన్నట్లు చూపాలనే నిబంధన
Read Moreనత్తనడకన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీ నత్తనడకన సాగుతోంది. 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్
Read More












