గవర్నర్ ను కలిసిన వైస్ ఛాన్స్​లర్ నీరజ ప్రభాకర్

గవర్నర్ ను కలిసిన వైస్ ఛాన్స్​లర్ నీరజ ప్రభాకర్

ములుగు, వెలుగు: శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ నీరజ ప్రభాకర్ సోమవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ 3వ  స్నాతకోత్సవం నిర్వహణ డేట్​ఇవ్వాలని కోరారు.