రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాంపల్లి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకురాలు విజయశాంతి నివాళులర్పించారు. ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. మొదట్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి... అక్కడా ఇమడలేకపోయారు. 2020లో విజయశాంతి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.
గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద విజయశాంతి నివాళి
- హైదరాబాద్
- January 27, 2023
లేటెస్ట్
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
- డ్యామ్ కూలి 40 మంది మృతి
- కాళేశ్వరం కేసులో హరీశ్ రావు జైలుకే: రాజగోపాల్ రెడ్డి
- పోరుమామిళ్లలో ఎర్రచందనం స్వాధీనం ... ఒకరు అరెస్ట్
- హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు
- MS Dhoni: ధోని ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్
- కొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ
- Prasanth Varma: ప్రశాంత్ వర్మ-రణ్వీర్ సింగ్ సినిమా స్టార్ట్..టైటిల్ ఇదేనా?
- హైదరాబాద్లో ఒక్కరోజే దాదాపు రూ.2 కోట్లు స్వాధీనం
- టాస్ గెలిచిన ఢిల్లీ.. ఇరు జట్లకు కీలక మ్యాచ్
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్