వ్యాక్సిన్ సెంటర్ అనుకుని కరోనా టెస్టు సెంటర్ కు వచ్చిన ఇద్దరు యువకులపై బెంగళూరు మహానగర పాలక సంస్థ సిబ్బంది దాడి చేశారు. నాగరత్ పేట టెస్టింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. అక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నారని తప్పుగా భావించి ఇద్దరు యువకులు చాలా సేపు లైన్ లో నిలుచున్నారు. ఐతే చాలా సేపు క్యూలో నిలుచున్న తర్వాత అది టెస్టింగ్ సెంటర్ అని తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అంతసేపు క్యూలో నిలుచుండి వెనక్కి వెళ్తున్న వీరిద్దరిని గమనించిన సిబ్బంది తప్పనిసరిగా కరోనా టెస్టు చేసుకోవాలని సూచించారు. ఐతే టెస్టు చేసుకునేందుకు వారిద్దరూ నిరాకరించారు.దీంతో వారిద్దరిని టెస్టింగ్ సెంటర్ దగ్గరకు బలవంతంగా లాక్కెళ్లారు BBMC సిబ్బంది. టెస్టు చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంపై ఇద్దరు యువకులపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో BBMC సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
కరోనా టెస్ట్ వద్దన్నారని యువకులను చితకబాదిన సిబ్బంది
- దేశం
- May 25, 2021
లేటెస్ట్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- Hari Om OTT: మొన్నటివరకు బోల్డ్.. ఇప్పుడు భక్తి.. హరి ఓం అంటున్న ఉల్లు ఓటీటీ ఓనర్
- పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం
- చిన్న విషయాలకే : కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కొట్టి చంపారు
- Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం