TRS నేతలు తప్పుడు వాగ్దానాలతో గెలవాలని చూస్తున్నరు

TRS నేతలు తప్పుడు వాగ్దానాలతో గెలవాలని చూస్తున్నరు

TRS ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్…. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా తప్పుడు వాగ్దానాలతో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. హామీలు అమలు చేయకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.