వరల్డ్ వాటర్ డే సందర్భంగా బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ హైస్కూల్స్టూడెంట్లు శుక్రవారం స్థానికంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్లు నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సేవ్వాటర్అంటూ నినాదాలు చేశారు.
– వెలుగు, ముషీరాబాద్