నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ

నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ

వరల్డ్ వాటర్ డే సందర్భంగా బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ హైస్కూల్​స్టూడెంట్లు శుక్రవారం స్థానికంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.  ఎన్ఎస్ఎస్​ స్టూడెంట్లు నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సేవ్​వాటర్​అంటూ నినాదాలు చేశారు.

– వెలుగు, ముషీరాబాద్