తాము కాంగ్రెస్ తోనే ఉన్నామని, రాహుల్ గాంధీకి కమిట్ మెంట్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు దేవెగౌడ, కుమారస్వామి. తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్న తర్వాత మాట్లాడిన దేవేగౌడ… మే 23న ఫలితాలు వచ్చాక అంతా క్లారిటీ వస్తుందని చెప్పారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడబోనన్నారు. అటు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు మద్దతిస్తామని కమిట్ మెంట్ ఇచ్చామన్నారు. కర్ణాటకలో 19 సీట్ల వరకు తాము గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు కుమారస్వామి.
JD(S) Chief and Former Prime Minister HD Deve Gowda: We are with Congress, I don't want to speak anything more. On 23rd results will come, clear picture will be known to the entire country & what further development takes place. pic.twitter.com/sxbgQXwV2D
— ANI (@ANI) May 18, 2019
.
