
మహదేవపూర్, వెలుగు: మాల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గోల్కొండ మల్లయ్య కూతురు వివాహం గురువారం మహదేవపూర్మండలంలోని అంబటిపల్లి గ్రామంలో జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్తోపాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.