రోహిత్ సేన వేట షురూ..బౌలింగ్ చేయనున్న టీమిండియా

రోహిత్ సేన వేట షురూ..బౌలింగ్  చేయనున్న టీమిండియా

రెండు సార్లు WTC ఫైనల్ చేరినా..రన్నరప్ గానే నిలిచిన భారతజట్టు..2023-2025 WTC సర్కిల్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా జులై 12 నుంచి వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్టు ఆడుతోంది. ఈ క్రమంలో టాస్  గెలిచిన  వెస్టిండీస్  బ్యాటింగ్ తీసుకుంది. 

టీమిండియా తుది జట్టు:  రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్ మన్ గిల్‌, యశస్వి జైస్వాల్, విరాట్  కోహ్లీ, రహానే, భరత్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్, సిరాజ్‌, ముఖేశ్‌.

వెస్టిండీస్‌ తుది జట్టు: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), బ్లాక్‌వుడ్‌, టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌, హోల్డర్, కిమారో రోచ్‌. రైమాన్‌,  అలిక్ అథానాజ్,  జోషువా, రాకీమ్‌ కార్న్‌వాల్‌, జోమెల్ వార్రికాన్, అల్జారీ జోసెఫ్‌,