గాంధీ దవాఖానలో వైట్ కోట్ సెర్మనీ

గాంధీ దవాఖానలో  వైట్ కోట్ సెర్మనీ

పద్మారావునగర్, వెలుగు: తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, మెడికల్​ స్టూడెంట్స్​ కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ శివరాం ప్రసాద్‌‌‌‌ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీలో 2025 బ్యాచ్‌‌‌‌ మెడికల్​ స్టూడెంట్స్​కు వైట్‌‌‌‌ కోట్‌‌‌‌ సెర్మనీ నిర్వహించారు. ఆయన హాజరై స్టూడెంట్స్​కు తెల్ల కోట్​లు అందజేశారు.