ఫేమస్ హీరోయిన్స్ నుంచి..క్యారెక్టర్ రోల్స్ లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరిపై ఏదో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేటెస్ట్ గా ఒక మహిళా నటి కంప్లైంట్ తో బాలీవుడ్ మీడియా హాట్ టాపిక్ గా మారింది.
ఒక బిజినెస్ మెన్, తనని మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ మహిళా నటి కంప్లైంట్ చేయడంతో ముంబైలోని ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ..త్వరలో పూర్తీ వివరాలు వెల్లడిస్తామని వివరించారు.
కాగా ఆ బిజినెస్ మెన్ ఎవరనేది తెలుసుకోవడానికి.. ఆ నటికి సంభందించిన ఫ్యాన్స్ అనుకుంటారట. కనిపిస్తే కొట్టాలని..చాలా కోపంతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మనీ ఎక్కువైతే అత్యాచారానికి ట్రై చేయడం ఏంట్రా..అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.