ఖైరతాబాద్, వెలుగు: వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని -కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవం నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్ పి.రవి కిశోర్ తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 .30 వరకు కార్యక్రమం ఉంటుందని, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్కూళ్ల.. కాలేజీల స్టూడెంట్లు 50 వేల మందిదాకా హాజరవుతారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆయుష్ మంత్రి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఇందులో ఆధ్యాత్మిక సంస్థలైన పతంజలి ట్రస్ట్, బ్రహ్మకుమారీస్, శ్రీరామ చంద్ర మిషన్, ఆర్ట్ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్ సహకారం ఉంటుందన్నారు.
27న ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవం
- హైదరాబాద్
- May 25, 2022
లేటెస్ట్
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
- రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్