కాళేశ్వరం కోసం 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు

కాళేశ్వరం కోసం 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు

ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం అవసరానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారని ఆమె ఆరోపించారు. నీళ్లెత్తి పారబోయడానికి వేలకోట్ల కరెంటు బిల్లులు కడుతున్నారని షర్మిల అన్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన సీఎం కేసీఆర్‎కు జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.