‘కాళేశ్వరం’ అత్యంత పనికిమాలిన ప్రాజెక్ట్

‘కాళేశ్వరం’ అత్యంత పనికిమాలిన ప్రాజెక్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని టీఎన్‌‌‌‌ఎం ఆర్టికల్​స్పష్టం చేస్తోందంటూ రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఆకునూరి మురళి చెప్పారు. శుక్రవారం ఆయన లింక్డ్ ఇన్‌‌‌‌ లో స్పందించారు. పొలిటికల్​లీడర్లకు, ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువులా మారిందన్నారు. అన్నింటికీ ప్రాజెక్టు డబ్బే వాడుతున్నారని సుస్పష్టం అవుతోందన్నారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అత్యంత పనికి మాలిన ప్రాజెక్ట్‌‌‌‌ అని విమర్శించారు. ఐఏఎస్‌‌‌‌ బిడ్డ పెండ్లికి మేఘా దావత్‌‌‌‌ అనే ‘వెలుగు’ పేపర్​​ క్లిప్పింగ్​ను ట్యాగ్‌‌‌‌ చేశారు.