అగ్ని ప్రమాదంపై అనుమానాలు!

అగ్ని ప్రమాదంపై అనుమానాలు!

మహారాష్ట్ర చంద్రపూర్లోని ఓ పేపర్ మిల్లు.. కలప డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది ఎంత శ్రమించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో కలప డిపో పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో.. ఇంకా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

25న థాంక్యూ టీజర్ రిలీజ్

కేంద్రం హామీలను విస్మరించింది