హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్ వస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం సితాఫల్ మండిలో హైరిస్క్ గ్రూపు వ్యాక్సినేషన్ సెంటర్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. డిసెంబర్ వరకు 250 కోట్ల డోసుల ఉత్పత్తే టార్గెట్ గా కేంద్రం ముందుకెళ్తోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. 16 కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులేనన్నారు. 75 లక్షల డోసులు డోసులే కేంద్రం ఉచితంగా ఇచ్చిందన్నారు. మరోవైపు నిన్న మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇతర ప్రదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ఇక్కడకు రావటం లేదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్ వస్తుంది
- హైదరాబాద్
- June 6, 2021
లేటెస్ట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్
- అది హాస్పిటలా..! లేక పబ్బా; బాధ్యత మరిచిన సిబ్బంది
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CMSS లో పోస్టులు భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం
- ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ
- చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..