కరోనా నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయడం.. వైరస్ నివారణలో అత్యంత కీలకమైన అంశమన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా నిబంధనలు పాటించడం, అందరూ వాక్సినేషన్ తీసుకోవడం తక్షణ కర్తవ్యమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ.. మరింతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర, జిల్లాల ప్రతినిధులతో వర్చువల్ పద్ధతిలో ఇంటరాక్ట్ అయ్యారు గవర్నర్. ఈ సంక్షోభ సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అపూర్వమని అభినందించారు. మరింత ఎక్కువ మంది వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు చేపట్టి నిస్సహాయులకు అండగా నిలవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
కరోనా నిబంధనలు పాటించడం అత్యంత కీలకం
- హైదరాబాద్
- May 9, 2021
లేటెస్ట్
- ఎన్నికల ఎఫెక్ట్.. వేర్వేరుచోట్ల రూ.93 లక్షలు సీజ్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు