
మధిర/కూసుమంచి, వెలుగు: మధిరలో టౌన్ సీఐ రమేశ్, మండల వ్యవసాయ అధికారి కె.సాయి దీక్షిత్, మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లక్ష్మీభార్గవి, కూసుమంచిలో ఏవో వాణి, ఎస్సై నాగరాజు టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం విత్తన దూకాణాల్లో తనిఖీ చేశారు
. దుకాణదారుల లైసెన్సులు, విత్తనాల స్టాకును పరిశీలించారు. వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన అధికారిక డీలర్లు వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.