ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్ పై దుండగులు దాడి చేసి కూల్చివేశారు. ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికిపైగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని లూటీ చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరికి గాయాలయ్యాయి. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ఈ దాడిని ఖండించారు. భారతీయులకు ఇష్టమైన హోలీ పండుగ రోజు ఈ దాడి జరగడం బాధాకరమన్నారు.
It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations.....1/3 https://t.co/aMci2GdQdv
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022
మరిన్ని వార్తల కోసం..
2022లో మొదటి తుపాన్ అసానీ