నేరడిగొండ మండలంలో రోడ్డుపై కంకర వేసిండ్రు .. తారు మరిచిండ్రు

 నేరడిగొండ మండలంలో రోడ్డుపై కంకర వేసిండ్రు .. తారు మరిచిండ్రు

నేరడిగొండ వెలుగు : నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై కంకర వేశారు. కానీ తారు వేయలేదు. దీంతో కంకర వేసిన రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి తారు రోడ్డును త్వరగా నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.