ఛత్తర్పూర్/జబల్పూర్: దైవ దర్శనం చేసుకొని ఇంటికెళ్తున్న 25 ఏండ్ల మహిళ ను ఓ వ్యక్తి రన్నింగ్ ట్రైన్లోంచి తోసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో గత బుధవారం రాత్రి జరిగిందని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్ బంద జిల్లాకు చెందిన బాధితురాలు ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్లోని ఛత్తపూర్ జిల్లాలో ఉన్న బాగేశ్వర్ ధామ్ దర్శించుకొని, అదే రోజు రాత్రి రైలులో సొంతూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో రైలులో ఉన్న ఒక వ్యక్తి ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దూరంగా ఉండాలని మహిళ హెచ్చరించినా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అతని చేయి కొరికింది. దీంతో నిందితుడు ఆమెను ట్రైన్లో నుంచి తోసేశాడని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోందని, ఆమె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రన్నింగ్ రైల్లో నుంచి మహిళను తోసేసిండు
- దేశం
- May 1, 2022
లేటెస్ట్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
- ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య
- Sundeep Kishan SK30: ధమాఖా డైరెక్టర్తో సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే