ఉప్పల్, వెలుగు: తెలంగాణ ట్రైనింగ్ అండ్ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్, జీవీకే ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శనివారం ఓయూలో నిర్వహించిన మెగా జాబ్మేళా సక్సెస్అయిందని నిర్వాహకులు తెలిపారు.
9 వేల మందికి పైగా నిరుద్యోగ యువత హాజరవగా.. పలు కంపెనీలు 1,306 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. మొదటి విడతలో 26 మందికి ఆఫర్లెటర్లు అందజేశారు. అసోసియేషన్ప్రెసిడెంట్ డాక్టర్ జైరాం, ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ జీవీకే, వలంటీర్లు పాల్గొన్నారు.
