ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకరి పేట దగ్గర ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. రెండు బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడంతో విపరీతంగా పొగ కమ్ముకోవడంతో.. రెండు బస్సులు ఢీకొట్టాయని స్థానికులు చెబుతున్నారు. రెండు బస్సుల్లోనూ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. సంఘటన స్థలానికి అంబులెన్సులు, పోలీసులు, ఆర్.టి.సి అధికారులు చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటళ్లకు చేర్చారు.
2 ఆర్టీసీ బస్సులు, గ్యాస్ లారీ ఢీ.. ఐదుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- March 29, 2021
లేటెస్ట్
- సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ల చోరీ
- 4 నెలల్లో బీఆర్ఎస్కు వంద మంది కీలక నేతలు గుడ్బై
- లక్నో అలవోకగా.. చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపు
- రెండో రోజు 57 మంది నామినేషన్
- గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం
- ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా? : మల్లు భట్టి విక్రమార్క
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ |శరత్ చంద్రారెడ్డి -కవిత | నామినేషన్లు - 2వ రోజు చిలుకూరు బాలాజీ ఆలయం | V6
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష