సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించిన నందల సాయికిరణ్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందినవారు. తండ్రి నందల కాంతారావు చేనేత కార్మికుడు. అనారోగ్యంతో 2016లోనే చనిపోయాడు. దీంతో తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ బిడ్డ స్రవంతి, కొడుకు సాయికిరణ్ ను కష్టపడి చదివించింది. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయికిరణ్ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేరయ్యారు. ఎలాంటి కోచింగ్ లేకుండా రెండో అటెంప్ట్ లోనే 27వ ర్యాంకు సాధించారు.
బీడీ కార్మికురాలి కొడుకుకు 27వ ర్యాంకు
- తెలంగాణం
- April 17, 2024
లేటెస్ట్
- తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు .. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన
- ఎర్లీబర్డ్ తో జీహెచ్ఎంసీకి మస్తు ఆమ్దానీ
- నాపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయండి .. మాధవీలత పిటిషన్
- వేసవిలో అధికారులకు సెలవులు లేవు
- ఎక్సైజ్ ఆఫీసర్ల బదిలీపై పిల్ డిస్మిస్
- అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు
- పార్ట్టైమ్ జాబ్, ఇన్వెస్ట్ మెంట్ చేయించి.. రూ. 6.లక్షలు కొట్టేశారు
- ఓయూలో కరెంటు, వాటర్ కొరత అవాస్తవం : డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
- ఐస్ క్రీమ్ అడిగిన దంపతులపై మార్ట్ సిబ్బంది దాడి
- మళ్లీ కాంగ్రెస్లో గుత్తా శకం
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ