రియోడెజినిరో: బ్రెజిల్ లో కరోనా విలయం సృష్టిస్తోంది. వైరస్ తో మంగళవారం ఒక్కరోజే 3,251 మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క సావోపాలో సిటీలోనే 1,021 మంది మరణించినట్లు తెలిపింది. ఒకేరోజు ఇంతమంది చనిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పింది. దేశవ్యాప్తంగా 84వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు బ్రెజిల్ సర్కార్ వెల్లడించింది. కేసులు పెరుగుతుండడంతో అన్ని హాస్పిటళ్లలో ఐసీయూ బెడ్స్ నిండిపోయాయి. బ్రెజిల్ లో మొత్తం మరణాలు 2,99,000 కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. కరోనాను నియంత్రించడంలో అధ్యక్షుడు బొల్సనారో విఫలమయ్యారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లాక్ డౌన్ విధించపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆరోపించాయి. కాగా, ఆ దేశ కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా కార్డియాలజిస్ట్ మెర్సిలో బాధ్యతలు చేపట్టారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ముగ్గురు మంత్రులు మారారు.
కరోనాతో బ్రెజిల్లో ఒక్కరోజే 3వేల మంది మృతి
- విదేశం
- March 25, 2021
లేటెస్ట్
- ఎంసీఎంసీ పర్మిషన్ లేకుండా ప్రకటనలు ఇవ్వొద్దు : శశాంక
- మూడు ప్రేమ పెళ్లిళ్లు..
- ఇయ్యాల్టి నుంచి నీట్ క్లాసులు
- కాంగ్రెస్ గెలుపు కోసం అన్నలు సహకరించాలి : తుమ్మల నాగేశ్వరరావు
- రఘువీర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్రెడ్డి
- ఏప్రిల్ 25 నుంచి ఓటరు స్లిప్ లు పంచుతం : రాహుల్ శర్మ
- సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్
- తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి
- దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం