దేశంలో కొత్తగా 41 వేల 506 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటితో పోల్చితే 2 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 37 వేల 222కు చేరింది. నిన్న కరోనా కారణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా..మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 8 వేలు దాటింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2 కోట్ల 99 లక్షల 75 వేల 64 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 4 లక్షల 54 వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది. మరణాలరేటు 1.32 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకూ దేశంలో 37 కోట్ల 60 లక్షల 32 వేల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
- దేశం
- July 11, 2021
లేటెస్ట్
- IPL 2024: చరిత్ర సష్టించిన కేఎల్ రాహుల్.. ధోని ఆల్టైమ్ రికార్డు బ్రేక్
- మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్
- నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్
- మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
- ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య
- Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..
- రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్
- చైనాలో వాట్సాప్తోపాటు మరో యాప్ బ్యాన్.. ఎందుకంటే?
- ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ
- కామారెడ్డిని మరింత డెవలప్మెంట్ చేస్తాం : షబ్బీర్అలీ
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా